Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరిన సీ-17 విమానం - 420 రాక

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (07:59 IST)
ఉక్రెయిన్ యుద్ధభూమిలో చిక్కుకున్న మరో 420 మంది భారత విద్యార్థులు సురక్షితంగా మాతృదేశానికి చేరుకున్నారు. ఆపరేషన్‌లో గంగలో భాగమైన భారత వాయుసేనకు చెదిన రెండు సీ 17 విమానాలు 420 మందితో ఢిల్లీకి చేరాయి. 
 
రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి 200 మందితో ఒక విమానం, హంగేరి రాజధాని బుడాపెస్ట్ నుంచి 220 మంది భారతీయలతో మరో సీ17 విమానం ఢిల్లీలోని హిండన్ హెయిర్‌బేస్‌కు చేరుకున్నాయి. 
 
స్వదేశానికి చేరుకున్న భారతీయులకు కేంద్ర మంత్రులు అజయ్ భట్, రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. కాగా మరో 300 మందితో కూడిన మూడు సీ 17 విమానాలు గురువారం ఉదంయ ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని ఆపరేషన్ గంగా అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments