Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరిన సీ-17 విమానం - 420 రాక

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (07:59 IST)
ఉక్రెయిన్ యుద్ధభూమిలో చిక్కుకున్న మరో 420 మంది భారత విద్యార్థులు సురక్షితంగా మాతృదేశానికి చేరుకున్నారు. ఆపరేషన్‌లో గంగలో భాగమైన భారత వాయుసేనకు చెదిన రెండు సీ 17 విమానాలు 420 మందితో ఢిల్లీకి చేరాయి. 
 
రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి 200 మందితో ఒక విమానం, హంగేరి రాజధాని బుడాపెస్ట్ నుంచి 220 మంది భారతీయలతో మరో సీ17 విమానం ఢిల్లీలోని హిండన్ హెయిర్‌బేస్‌కు చేరుకున్నాయి. 
 
స్వదేశానికి చేరుకున్న భారతీయులకు కేంద్ర మంత్రులు అజయ్ భట్, రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. కాగా మరో 300 మందితో కూడిన మూడు సీ 17 విమానాలు గురువారం ఉదంయ ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని ఆపరేషన్ గంగా అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments