Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య మందలించిందని భర్త ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (12:45 IST)
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని కోపాళ్యంలో నివాసముండే క్రిష్ణప్ప(42) అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, కొద్దిరోజుల నుంచి అతను పనులకు వెళ్లడంలేదు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 
 
ఇవాళ పనికి ఎందుకు వెళ్లలేదంటూ ఇటీవల అతడిని భార్య మందలించి బయటకు వెళ్లింది. తీవ్ర మనస్థాపానికి గురైన అతను భార్య తిరిగి వచ్చేసరికి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments