Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వేరియంట్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి... కేంద్రం

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (14:19 IST)
కొత్తగా వెలుగు చూస్తున్న కొత్త కరోనా వేరియంట్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించిది. ముఖ్యంగా, చైనా, సౌత్ కొరియా, సింగపూర్‌‍తో పాటు మరికొన్ని ఐరోపియా దేశాల్లో కొత్త వైరస్ వేరియంట్లు వెలుగు చూస్తున్నాయి. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ కోరింది. 
 
ఇందులోభాగంగా జీనోమ్ సీక్వెన్సింగ్ (వైరస్ రకాన్ని గుర్తించే పరీక్ష)ను పెద్ద ఎత్తున చేపట్టాలని, తద్వారా కొత్త వేరియంట్ల వ్యాప్తిని ముందుగానే గుర్తించవచ్చని కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. కేసుల హాట్‌స్పాట్‌లను గుర్తించేందుకు స్థానికంగా నిఘాను పెంచాలని ఆయన సూచించారు. 
 
కరోనా ఒమిక్రాన్ కేసులు గరిష్టాల నుంచి తగ్గుముఖం పట్టిన తర్వాత కోవిడ్ టాస్క్ ఫోర్స్ గురువారం ఒక సమీక్షా సమావేశం నిర్వహించింది. ఇందులో మాండవీయితో పాటు కోవిడ్ టాస్క్ ఫోర్స్ హెడ్ వీకేపాల్, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, ఐసీఎంఆర్ ఛీప్ డాక్టర్ బలరామ్ భార్గవ, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె.విజయ రాఘవన్ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments