Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నెట్ సేవలపై నిషేధం పొడిగింపు-హర్యానా సర్కార్ నిర్ణయం

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (21:22 IST)
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రైతు ఉద్యమం హింసాత్మక మలుపు తిరగడంతో ఇంటర్నెట్ సేవలపై విధించిన నిషేధాన్ని ఆదివారం సాయంత్రం 5 గంటల వరకూ పొడిగిస్తున్నట్టు హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సమాచార ప్రజా సంబంధాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 16 జిల్లాల్లో ఈ నిషేధాజ్ఞలు కొనసాగనున్నాయి. 
 
పబ్లిక్ ఆర్డర్‌కు ఎటువంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మంగళవారం నాడు సోనిపట్ ఝాజర్, పల్వాల్ జిల్లాల్లో ఈ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం నాడు ఈ ఆదేశాలను మరో 14 జిల్లాల్లో అమలు పరిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆదివారం కూడా ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయంటూ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments