Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నెట్ సేవలపై నిషేధం పొడిగింపు-హర్యానా సర్కార్ నిర్ణయం

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (21:22 IST)
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రైతు ఉద్యమం హింసాత్మక మలుపు తిరగడంతో ఇంటర్నెట్ సేవలపై విధించిన నిషేధాన్ని ఆదివారం సాయంత్రం 5 గంటల వరకూ పొడిగిస్తున్నట్టు హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సమాచార ప్రజా సంబంధాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 16 జిల్లాల్లో ఈ నిషేధాజ్ఞలు కొనసాగనున్నాయి. 
 
పబ్లిక్ ఆర్డర్‌కు ఎటువంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మంగళవారం నాడు సోనిపట్ ఝాజర్, పల్వాల్ జిల్లాల్లో ఈ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం నాడు ఈ ఆదేశాలను మరో 14 జిల్లాల్లో అమలు పరిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆదివారం కూడా ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయంటూ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments