Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే ధైర్యం ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది: జగ్గారెడ్డి

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (20:31 IST)
ఏపీ కాంగ్రెస్ ఆంధ్రారత్న భవన్‌లో నూతన లీగల్ సెల్ అధ్యక్షుడు వి.గురునాథం ప్రమాణస్వీకర కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు.
 
లీగల్ సెల్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వి.రంగనాథం గారికి శుభాకాంక్షలు తెలిపారు జగ్గారెడ్డి. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా మనసులు కలిసే ఉన్నాయన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇచ్చే ధైర్యం కాంగ్రెస్ పార్టీకే ఉంది. రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సోనియా, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా ఇస్తారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కార్యకర్త ధైర్యంగా మాట ఇచ్చాము, హోదా ఇచ్చామని చెప్పుకుంటూ తిరుగుతారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అనంతరం ఏపీలో కూడా అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే వెంకయ్య నాయుడు గారు 10 సంవత్సరాలు అన్నారు. కానీ ఈ రోజు బీజేపీ ప్రత్యేక హోదానే ఇచ్చేది లేదని చెప్పేసింది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments