Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుత్తి బామ్మ వద్దకు వెళ్తే..రెండు రూపాయలకే ఇడ్లీ.. తెలుసా? (video)

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2022 (09:49 IST)
తమిళనాడులో ఓ బామ్మ తక్కువ ధరకే ఇడ్లీలు అమ్మిన సంగతి తెలిసిందే. ఈ వార్త నెట్టింట వైరల్ అయ్యింది. తాజాగా గుత్తికి చెందిన ఓ వృద్ధురాలు తక్కువ ధరకే ఇడ్లీలు, దోశలు అమ్ముతూ పేదల ఆకలి తీర్చుతోంది. తానే పేదరికంలో మగ్గుతున్నా.. సొంత లాభం కొంత వదులుకుంటూ జీవన యాత్రను కొనసాగిస్తోంది. 
 
స్థానిక బండగేరికి చెందిన వెంకటలక్ష్మి 28 ఏళ్ల నుంచి దోసెలు, ఇడ్లీలు అమ్ముతోంది. రూ.10కి మూడు దోశలు, అదే రూ.10కి ఐదు ఇడ్లీలు ఇస్తోంది. ఏడు పదుల వయసులోనూ ఆమె చిన్నకొట్టుతో జీవనం సాగిస్తోంది. 
 
రోజురోజుకు నిత్యావసరాల ధరలు పెరుతున్నా ఆమె మాత్రం తక్కువ దరకే ఇడ్లీలు, దోశలను విక్రయిస్తోంది. అతితక్కువ ధరకే ఇడ్లీలు, దోశలను అమ్ముతుండటంతో రోజూ తెల్లవారగానే అవ్వ వద్దకు అల్పాహారం కోసం వెళుతుంటారు. తక్కువ ఖర్చుతోనే ఆకలి తీర్చుకుంటున్నారు. 
 
రూ.10కే టిఫిన్‌ పెడుతున్న వెంకటలక్ష్మి అవ్వను ఎప్పటికీ మరువలేమని పిల్లలు, పెద్దలు అంటున్నారు. ఆమె పేదరికంలో వుందని ఆమెను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.   

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments