Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో కుప్పకూలిన భవనం: ఒకరి మృతి.. శిథిలాల కింద..?

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (20:32 IST)
Delhi
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓ భవనం కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. చిన్నారులు సహా ఐదుగురు చిక్కుకున్నారు. ఇప్పటికే శిథిలాల కింద నుంచి ఇద్దరు మహిళలను సురక్షితంగా వెలికితీశారు. ఉత్తర ఢిల్లీలోని బవానా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కూలిన భవనంలో దాదాపు 300 నుంచి 400 వరకు ప్లాట్లు ఉన్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
 
సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. అధికారులు వివరాల ప్రకారం.. శిథిలాల నుంచి ఇద్దరు మహిళలను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది జేసీబీ సాయంతో శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కూలిన ఇంటి శిథిలాల కింద తొమ్మిదేళ్ల బాలికతో సహా కనీసం ముగ్గురు వ్యక్తులు ఉన్నారని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments