Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వశ్చన్ పేపర్ లీక్.. పాలిటెక్నికల్ చివరి సంవత్సరం పరీక్షలు రద్దు

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (19:43 IST)
పాలిటెక్నికల్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సంబంధించి క్వశ్చన్ పేపర్ వాట్సాప్ గ్రూపు‌లో బాగా వైరల్ కావడంతో తెలంగాణ సర్కారు ఆ పరీక్షలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ పరీక్షలు ఈనెల 15,16వ తేదీలలో నిర్వహించనున్నట్లు తెలియజేయడం జరిగింది. 
 
బాటసింగారంలోని స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఎగ్జామ్‌‌కు సంబంధించి క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం జరిగింది. దీంతో అధికారులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. 
 
ఇక స్వాతి ఇన్సిస్టిట్యూట్‌లో ఒక వాట్సప్ ద్వారా ప్రశ్నాపత్రం లీక్ అయినట్లుగా బోర్డు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత అధికారులు ఈ వ్యవహారంపై ఆ కాలేజీపై, పోలీసులకు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దీంతో పోలీసులు స్వాతి ఇన్స్టిట్యూట్ టెక్నాలజీపై కేసు నమోదు చేయడం జరిగింది.  
 
ఇక ఈ క్వశ్చన్ పేపర్ ఎలా లీక్ అయింది అనే విషయంపై చాలా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ వ్యవహారంపై కాలేజీ యాజమాన్యాలు కూడా విచారించడం జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments