Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు రూపాయల కాయిన్ ఓ చిన్నారి ప్రాణాలు తీసింది..

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (11:15 IST)
Five rupees coin
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటె వారిపై ఓ కన్నేసి ఉంచాలి. పట్టించుకోకపోతే అంతే సంగతులు. తాజాగా మైసూరులో అలాంటి ఘోరమే చోటుచేసుకుంది. రూ.5 కాయిన్‌ చిన్నారి ప్రాణాలు తీసింది. 
 
వివరాల్లోకి వెళ్తే మైసూరు జిల్లా హుణసూరు తాలుకాలో ఆయరహళ్లి గ్రామానికి చెందిన ఖుషీ (4) ఇంట్లో ఆడుకుంటూ తన చేతిలో ఉన్న ఐదు రూపాయల కాయిన్‌ను నోటిలో పెట్టుకుంది. అది పొరపాటును గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. 
 
చిన్నారిని హుటాహుటిన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఖుషీ మృతి తో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కళ్లముందు ఆడుకుంటూ ఉన్న బిడ్డ.. తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments