Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె వేరొక మతస్తుడిని ప్రేమించిందని.. ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా?

మతం పిచ్చితో ఓ వ్యక్తి రాక్షసుడిగా మారాడు. తన కుమార్తెను ప్రేమించిన ఇతర మతస్తుడిని ఆ వ్యక్తి గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని రుఘువీర్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఢిల్లీకి చెందిన ర

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (11:07 IST)
మతం పిచ్చితో ఓ వ్యక్తి రాక్షసుడిగా మారాడు. తన కుమార్తెను ప్రేమించిన ఇతర మతస్తుడిని ఆ వ్యక్తి గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని రుఘువీర్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఢిల్లీకి చెందిన రఘువీర్ నగర్ ప్రాంతానికి చెందిన ముస్లిం యువతి (20), ఆదే ప్రాంతానికి చెందిన ఫోటోగ్రాఫర్ అంకిత్‌తో ప్రేమలో పడింది. ఈ ఇద్దరు మూడేళ్ల పాటు ప్రేమించుకుంటారు. 
 
ఈ ప్రేమకు యువతి తండ్రి వ్యతిరేకించాడు. మతం వేరు కావడమే ఇందుకు కారణం. అతనితో ప్రేమ వద్దని హెచ్చరించాడు. అయినా ముస్లిం యువతి ఫోటోగ్రాఫర్‌తో ప్రేమాయణం నడుపుతుండటంతో అంకిత్‌పై దాడికి పాల్పడ్డాడు. అంతేగాకుండా కత్తితో గొంతు కోశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments