Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసారని బాధితురాలు వెళితే...

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (17:24 IST)
సికందర్ పూర్ ప్రాంతంలో ఒక గ్రామంలో తనపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని 17 ఏళ్ల బాలిక ఆరోపించింది. 
 
తన ఫిర్యాదులో, రెండు నెలల క్రితం నిందితులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అయితే అంతకు ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు తనను తిప్పి పంపేసారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
 
ఆమె పోలీసు సూపరింటెండెంట్‌ని సంప్రదించినప్పుడు మాత్రమే ఇది నమోదు చేయబడిందని ఆమె చెప్పింది. ఎఫ్ఐఆర్‌లో దీపక్ సాహ్ని, రితేష్, దినేశ్, ధీరాజ్, దుర్గేష్, శివ దయాళ్ పేర్లు వుండగా వీరి వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నాయి.
 
నిందితులపై ఐపిసి మరియు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సికిందార్‌పూర్, ఎస్‌హెచ్‌ఓ, రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, బాలికను వైద్య పరీక్షల కోసం పంపించామని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం