Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌తో కూడిన ఫ్రంటే: శరద్‌ పవార్‌

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (13:03 IST)
బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తే.. అందులో కాంగ్రెస్‌ ఉంటుందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తెలిపారు. ప్రత్యామ్నాయ ఫ్రంట్‌కు కాంగ్రెస్‌ వంటి రాజకీయ శక్తి అవసరమని పేర్కొన్నారు.

ఇటీవల కాంగ్రెస్‌ మినహా.. ఎనిమిది ప్రధాన పార్టీల నేతలతో పవార్‌ సమావేశం అయిన విషయం తెలిసిందే. దీంతో.. కాంగ్రెస్‌ లేని మూడో ఫ్రంట్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పవార్‌ స్పందిస్తూ.. తమ సమావేశంలో అసలు ఫ్రంట్‌ ఏర్పాటుపైనే చర్చలు జరగలేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments