Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను స్నేహితులతో గ్యాంగ్‌రేప్ చేయించిన భర్త.. ఎక్కడ?

పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఓ దారుణం జరిగింది. తన భార్యను ఓ కిరాతక భర్త తన స్నేహితులతో దగ్గరుండిమరీ సామూహిక అత్యాచారం చేయించాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, లుథియానాకు చెందిన ఓ మహిళ

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (08:31 IST)
పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఓ దారుణం జరిగింది. తన భార్యను ఓ కిరాతక భర్త తన స్నేహితులతో దగ్గరుండిమరీ సామూహిక అత్యాచారం చేయించాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, లుథియానాకు చెందిన ఓ మహిళ మూడేళ్లక్రితం కూలీ పనిచేసే ఓ వ్యక్తిని ఆమె పెళ్లాడింది. ఇద్దరికీ అది రెండో పెళ్లి. అయితే, ఆమెతో పిల్లలుకనడం ఇష్టంలేని భర్త.. ఆమెకు ఎనిమిదిసార్లు గర్భస్రావం చేయించాడు. ఆపై ఆమెకు పిల్లలు కలగకుండా కుటుంబ నియంత్రణ చేశాడు. 
 
ఇంతలో ఆ కామాంధభర్త మరో మహిళపై మోజుపడ్డాడు. దీంతో తన భార్య నుంచి వేరుపడేందుకు విడాకులివ్వాలని లేనిపక్షంలో రేప్‌ చేయిస్తానంటూ పలుమార్లు హెచ్చరించాడు. ఈ బెదిరింపులకు ఆమె లొంగలేదు. దీంతో అతని చివరకు అన్నంతపనీ చేశాడు. గత జూన్‌ 6న ముగ్గురు స్నేహితులను భార్య ఉన్న గదిలోకి పంపి తాళం వేసి అత్యాచారం చేయించాడు. ఆ కామాంధులు గదిలో రేప్ చేస్తుంటే భర్త మాత్రం బయట ఉండిపోయాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఆమె స్థానిక మహిళా సంఘాలను ఆశ్రయించడంతో ఎట్టకేలకు స్పందించిన పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments