Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై జీహెచ్ ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (14:09 IST)
చెన్నై నగర నడిబొడ్డున ఉన్న రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఆస్పత్రిలోని కాలేయ చికిత్సా విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక్కడ ఉన్న ఆపరేషన్ థియేటర్‌లోని గ్రౌండ్ ఫ్లోరులో ఈ ప్రమాదం సంభవించింది. ఆపరేషన్ థియేటర్‌లోని ఓ గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సభవించలేదు. కానీ వార్డులోని పరికరాలన్నీ పూర్తికా గాలిపోయాయి.
 
కాగా, ప్రమాద వార్త తెలియగానే రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రహ్మణ్యం, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్ ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అగ్నిప్రమాదం జరిగిన వార్డులో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఎలాంటి ప్రాణనష్టం లేదని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments