Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 5,00,542 శాంపిళ్ల పరీక్ష: ఐసీఎంఆర్

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (16:00 IST)
దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతి రోజు వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల వరకు దేశంలో మొత్తం 4,85,172 మంది నుంచి 5,00,542 శాంపిళ్లు తీసుకుని పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి ప్రకటన చేసింది. వారిలో  21,797 శాంపిళ్లు పాజిటివ్‌గా తేలాయని ప్రకటించింది.
 
అయితే, దేశంలో ఈ రోజు ఉదయం వరకు 21,359 కేసులు నమోదయ్యాయని అంతకుముందు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా 685 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 4,348 మంది కోలుకున్నారని వివరించింది.

సంబంధిత వార్తలు

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments