Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాపై దాడి జరుగుతోంది.. నేను ఎంజాయ్ చేస్తున్నాను : రాహుల్ గాంధీ

Webdunia
గురువారం, 4 జులై 2019 (13:18 IST)
తనపై దాడి జరుగుతోందని అయితే, తాను మాత్రం దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గతంలో జర్నలిస్టు గౌరీ శంకర్ హత్య కేసులో రాహుల్ ఆర్ఎస్ఎస్ - బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆర్ఎస్ఎస్ ఆయనపై పరువు నష్టందావా కేసును నమోదు చేసింది. 
 
ఈ కేసు విచారణ కోసం ఆయన గురువారం ముంబై కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ తర్వాత 15 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై రాహుల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత కోర్టు హాలు నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ, తనపై దాడి జరుగుతోందన్నారు. 
 
అితే, ఈ పోరాటాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పారు. ముఖఅయంగా, తనది సిద్ధాంతాలతో కూడిన పోరాటమన్నారు. పేదలు, రైతులకు అండగా తాను ఉంటానని, గత ఐదేళ్ళలో తాను చేసిన పోరాటం కంటే ఇకపై పది రెట్లు ఎక్కువగా పోరాడుతానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments