Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాపై దాడి జరుగుతోంది.. నేను ఎంజాయ్ చేస్తున్నాను : రాహుల్ గాంధీ

Webdunia
గురువారం, 4 జులై 2019 (13:18 IST)
తనపై దాడి జరుగుతోందని అయితే, తాను మాత్రం దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గతంలో జర్నలిస్టు గౌరీ శంకర్ హత్య కేసులో రాహుల్ ఆర్ఎస్ఎస్ - బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆర్ఎస్ఎస్ ఆయనపై పరువు నష్టందావా కేసును నమోదు చేసింది. 
 
ఈ కేసు విచారణ కోసం ఆయన గురువారం ముంబై కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ తర్వాత 15 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై రాహుల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత కోర్టు హాలు నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ, తనపై దాడి జరుగుతోందన్నారు. 
 
అితే, ఈ పోరాటాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పారు. ముఖఅయంగా, తనది సిద్ధాంతాలతో కూడిన పోరాటమన్నారు. పేదలు, రైతులకు అండగా తాను ఉంటానని, గత ఐదేళ్ళలో తాను చేసిన పోరాటం కంటే ఇకపై పది రెట్లు ఎక్కువగా పోరాడుతానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments