Webdunia - Bharat's app for daily news and videos

Install App

థర్డ్ ఫ్రంట్ ఆలోచన లేదు.. ఊరకే కలిశారు : కేసీఆర్ భేటీపై స్టాలిన్ కామెంట్స్

Webdunia
మంగళవారం, 14 మే 2019 (13:50 IST)
తనకు థర్డ్ ఫ్రంట్ ఆలోచనేదీ లేదనీ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ సోమవారం చెన్నైకు వచ్చి స్టాలిన్‍తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీ అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడలేదు. దీంతో మీడియాలో పలు రకాలై కథనాలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో స్టాలిన్ మంగళవారం స్పందించారు. థర్డ్ ఫ్రంట్ ఆలోచనేదీ లేదన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ లేదా కాంగ్రెస్ మద్దతు లేకుండా ఏ ఒక్క పార్టీ కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్నారు. అందువల్ల ఎలాంటి చర్చ అయినా సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాతే జరుగుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments