Webdunia - Bharat's app for daily news and videos

Install App

థర్డ్ ఫ్రంట్ ఆలోచన లేదు.. ఊరకే కలిశారు : కేసీఆర్ భేటీపై స్టాలిన్ కామెంట్స్

Webdunia
మంగళవారం, 14 మే 2019 (13:50 IST)
తనకు థర్డ్ ఫ్రంట్ ఆలోచనేదీ లేదనీ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ సోమవారం చెన్నైకు వచ్చి స్టాలిన్‍తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీ అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడలేదు. దీంతో మీడియాలో పలు రకాలై కథనాలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో స్టాలిన్ మంగళవారం స్పందించారు. థర్డ్ ఫ్రంట్ ఆలోచనేదీ లేదన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ లేదా కాంగ్రెస్ మద్దతు లేకుండా ఏ ఒక్క పార్టీ కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్నారు. అందువల్ల ఎలాంటి చర్చ అయినా సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాతే జరుగుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments