Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో దుర్యోదనుడు, దుశ్శాసనుడు: యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (08:41 IST)
కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా భారతీయ జనతా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వంపై మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. దేశంలో రెండు అత్యంత ప్రమాదకరమైన ‘తుక్డే తుక్డే’ గ్యాంగులో ఇద్దరు మాత్రమే ఉన్నారని, వారిరువరూ బీజేపీలోనే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. ‘‘దేశంలో అత్యంత ప్రమాదకరమైన తుక్డే తుక్డే గ్యాంగులు కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. వారి పేరు ఒకరు దుర్యోదనుడు, మరొకరు దుశ్శాసనుడు. వారిద్దరూ బీజేపీలోనే ఉన్నారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండండి’’ ఆయన ట్వీట్ చేశారు.

ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై దేశ వ్యాప్తంగా వ్యతిరేక ఆందోళనలు చెలరేగుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు, ధర్నాలు చేస్తున్నాయి. ఈ చట్టం దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తుందంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిని ఉదహరిస్తూనే యశ్వంత్ సిన్హా  విమర్శలు చేశారనేది స్పష్టం.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments