Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొగాకు ప్రొడక్ట్స్​ అమ్మొద్దు.. కేంద్రమంత్రి విజ్ఞప్తి​

Webdunia
శనివారం, 16 మే 2020 (16:00 IST)
పొగాకు ప్రొడక్ట్స్​ అమ్మొద్దని, పబ్లిక్​ ప్లేసుల్లో ఉమ్మివేయడంపై బ్యాన్​ పెట్టాలని రాష్ట్రాలు, యూనియన్ టెరిటీరలను సెంట్రల్​ హెల్త్​ మినిస్టర్​ హర్షవర్థన్​ కోరారు.

కరోనా ఇన్ఫెక్షన్​ వ్యాప్తి చెందకుండా రాజస్థాన్​, జార్ఖండ్​ సర్కార్లు వీటిని ఇప్పటికే బ్యాన్​ చేశాయని, మిగిలిన రాష్ట్రాలు కూడా వాటిని అనుసరించాలని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు అన్ని రాష్ట్రాల హెల్త్​మినిస్టర్లకు ఆయన లెటర్లు రాశారు.

పొగాకు వాడేవాళ్లు పబ్లిక్​ స్థలాల్లో ఉమ్మేస్తుంటారని, దీనివల్ల కరోనా వైరస్​లాంటివి వ్యాప్తిచెందడానికి అవకాశామున్నందువల్ల వాటి సేల్స్​ను ఆపేయాలని ఆయన ఆ లెటర్లో కోరారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఆరోగ్యానికి పొగకు వాడకం పెద్ద థ్రెట్​ అని ఈనెల 11న రాసిన లెటర్లో హర్షవర్థన్​ గుర్తుచేశారు. పబ్లిక్​ప్లేసుల్లో పొగరాని పొగాకు ప్రొడక్ట్స్​ వాడొద్దంటూ ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రిసెర్చ్​ ( ఐసీఎంఆర్​) ఇప్పటికే జనానికి విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments