Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపోలో ఆసుపత్రిలో మణిరత్నం... గుండెపోటా? కాదు కాదంటున్న పీఆర్వో

దక్షిణాది సినీ దర్శకుడు, నటి సుహాసిని భర్త మణిరత్నంకు గుండెపోటు వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారని పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఐతే దీనిపై మణిరత్నం పీఆర్వో నిఖిల్ మురుగున్ స్పందిస్తూ... మణి

Webdunia
గురువారం, 26 జులై 2018 (16:43 IST)
దక్షిణాది సినీ దర్శకుడు, నటి సుహాసిని భర్త మణిరత్నంకు గుండెపోటు వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారని పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఐతే దీనిపై మణిరత్నం పీఆర్వో నిఖిల్ మురుగున్ స్పందిస్తూ... మణిరత్నం బాగానే వున్నారని ట్వీట్ చేశారు.
 
కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే అపోలో ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. కాగా ఇంతకుముందు ఓసారి మణిరత్నం గుండె సంబంధ సమస్యను ఎదుర్కొన్నారు. ఇప్పుడు అపోలో ఆసుపత్రికి వెళ్లగానే అంతా అదేననుకుని వార్తలు రాశారు. ఇకపోతే ప్రస్తుతం మణిరత్నం తన తదుపరి చిత్రం చెక్క చివంత వనం మూవీ పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తెలుగులో నవాబ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

Kamal: మణిరత్నం బర్త్ డే గా థగ్ లైఫ్ నుంచి విశ్వద నాయక సాంగ్ రిలీజ్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments