Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ అల్లర్లలో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల సాయం

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (16:14 IST)
ఢిల్లీ అల్లర్లలో బాధితులందరినీ ఆదుకుంటామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. గొడవల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు అందిస్తామన్నారు. చనిపోయిన వారిలో మైనర్లు ఉంటే వారి కుటుంబాలకు 5 లక్షలు, ఇళ్లు, షాప్‌లు అల్లర్లలో ధ్వంసమై నష్టపోయిన వారందరికీ 5 లక్షల రూపాయలు ప్రకటించారు. దాడుల్లో తీవ్రంగా గాయపడిన ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయలిస్తామన్నారు. 
 
దాడుల్లో చాలామంది రిక్షావాలాలపై అటాక్ జరిగింది. రిక్షాలను కూడా ధ్వంసం చేశారు. రిక్షా కోల్పోయిన వారికి 25 వేలు, e-రిక్షాకు 50 వేలు, పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి ఒక్కో జంతువుకు 5 వేలు ప్రభుత్వం ఇస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. ఇళ్లు ధ్వంసమైన వారిలో కిరాయికి ఉన్న వాళ్లు ఉంటే వారికి రూ. లక్ష ఇవ్వనున్నారు. గాయపడిన వారందరికి మెడికల్ బిల్లుల్ని ప్రభుత్వమే కడుతుందన్నారు. బాధితులందరికీ మామూలు పరిస్థితి నెలకొనే వరకు ఫ్రీగా ఫుడ్ అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments