Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ సీమాపురిలో కలకలం రేపిన అనుమానాస్పద బ్యాగు

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (21:47 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని సిమాపురిలో ఓ అనుమానాస్పద బ్యాగు కలకలం రేపింది. ఓ ఇంటి వద్ద ఈ బ్యాగు కనిపించగా, ఇది ప్రతి ఒక్కరినీ భయాందోళనలకు గురిచేసింది. సమాచారం అందున్న ఢిల్లీ స్పెషల్ పోలీస్ బృందం ఈ బ్యాగును తనిఖీ చేయగా, అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్టు గుర్తించి, తక్షణం ఎన్.ఎస్.జి విభాగానికి సమాచారం అందించారు.
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన ఎన్.ఎస్.జి ఆ బ్యాగును స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఆ బ్యాగును ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్ళి అందులోని పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. ఈ బ్యాగుకు సంబంధించి నలుగురు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్యాగు లభించిన ఇంటిలో ఉండే నలుగురు యువకుల కోసం ఢిల్లీని జల్లెడ పడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: దీపికా పదుకొనె, ఆలియా భట్ లు తెలుగు సినిమాల్లో చేయమంటున్నారు..

Nayanthara: నయనతార, సుందర్ సి కాంబినేషన్ లో మహాశక్తి

Balakrishna: బాలకృష్ణ కు అఖండ 2: తాండవం కలిసొత్తుందా !

Raj Tarun: ఈసారి చిరంజీవి ని నమ్ముకున్న రాజ్ తరుణ్

Jana Nayagan: కరూర్ ఘటన: విజయ్ జన నాయగన్ పాట విడుదల వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments