ఢిల్లీ సీమాపురిలో కలకలం రేపిన అనుమానాస్పద బ్యాగు

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (21:47 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని సిమాపురిలో ఓ అనుమానాస్పద బ్యాగు కలకలం రేపింది. ఓ ఇంటి వద్ద ఈ బ్యాగు కనిపించగా, ఇది ప్రతి ఒక్కరినీ భయాందోళనలకు గురిచేసింది. సమాచారం అందున్న ఢిల్లీ స్పెషల్ పోలీస్ బృందం ఈ బ్యాగును తనిఖీ చేయగా, అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్టు గుర్తించి, తక్షణం ఎన్.ఎస్.జి విభాగానికి సమాచారం అందించారు.
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన ఎన్.ఎస్.జి ఆ బ్యాగును స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఆ బ్యాగును ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్ళి అందులోని పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. ఈ బ్యాగుకు సంబంధించి నలుగురు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్యాగు లభించిన ఇంటిలో ఉండే నలుగురు యువకుల కోసం ఢిల్లీని జల్లెడ పడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments