Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై యాసిడ్ దాడి.. అమేజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు నోటీసులు

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (13:21 IST)
ఢిల్లీలో 17 ఏళ్ల యువతి ముఖంపై యాసిడ్ పోసిన షాకింగ్ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు నోటీసులు పంపింది. ఢిల్లీ యూనియన్‌లోని ద్వారక అనే ప్రాంతంలో పాఠశాల విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనపై బాలిక ముఖం, కళ్లు తీవ్రంగా గాయపడ్డాయి.
 
ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
 
ఈ స్థితిలో పాఠశాల విద్యార్థినిపై యాసిడ్‌ పోసిన ఘటనకు సంబంధించి ఆన్‌లైన్‌లో యాసిడ్‌ విక్రయాలపై వివరణ ఇవ్వాలని ఫ్లిబ్‌కార్ట్, అమేజాన్‌లకు రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు పంపింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments