Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై యాసిడ్ దాడి.. అమేజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు నోటీసులు

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (13:21 IST)
ఢిల్లీలో 17 ఏళ్ల యువతి ముఖంపై యాసిడ్ పోసిన షాకింగ్ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు నోటీసులు పంపింది. ఢిల్లీ యూనియన్‌లోని ద్వారక అనే ప్రాంతంలో పాఠశాల విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనపై బాలిక ముఖం, కళ్లు తీవ్రంగా గాయపడ్డాయి.
 
ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
 
ఈ స్థితిలో పాఠశాల విద్యార్థినిపై యాసిడ్‌ పోసిన ఘటనకు సంబంధించి ఆన్‌లైన్‌లో యాసిడ్‌ విక్రయాలపై వివరణ ఇవ్వాలని ఫ్లిబ్‌కార్ట్, అమేజాన్‌లకు రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు పంపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments