Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

ఠాగూర్
సోమవారం, 5 మే 2025 (19:22 IST)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత తమ రాష్ట్రంలోని పాకిస్తాన్ అనుకూల మద్దతుదారులపై ఉక్కుపాదం మోపుతున్నట్టు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన వారిపై అస్సాంలో చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 42కు చేరిందన్నారు. 
 
ఇప్పటికే ఇటువంటి ఆరోపణలపై ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్‌ను అరెస్టు చేశామని తెలిపారు. ఆయనపై దేశద్రోహం కేసు పెట్టినట్టు వెల్లడించారు. మరోవైపు, అమినుల్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఏఐయూడీఎఫ్ ప్రకటించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా అమినుల్ వ్యక్తిగతమని పేర్కొంది. 
 
మరోవైపు, జోర్హాట్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పాకిస్థాన్‌లో పర్యటించడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. అక్కడి ఎన్.జి.వో ఇస్తున్న సొమ్మును గౌరవ్ తీసుకుంటుున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, పాక్‌కు మద్దతు తెలిపిన 40 మందిని అరెస్టు చేసినపుడు ఆ దేశాన్ని పర్యటించిన గొగొయ్‌పై కూడా చర్యలు తీసుకోవచ్చన్నారు. పాక్‌లో ఆయన ఏయే ప్రాంతాల్లో తిరిగారో సమాచారం ఇవ్వాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments