Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాజీతో గడపాలంటూ మహిళా శిష్యురాళ్లు గదిలో తోసి తలుపులేశారు...

లైంగికదాడి కేసులో మరో స్వామీజీ దాతీ మహరాజ్ ఇరుక్కున్నారు. ఓ మహిళా భక్తురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై అత్యాచార కేసు నమోదైంది. ఇద్దరు మహిళా శిష్యురాళ్లు తనను బలవంతంగా లాక్కెళ్లి గదిలోకి నెట్టి స్వామీ

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (18:04 IST)
లైంగికదాడి కేసులో మరో స్వామీజీ దాతీ మహరాజ్ ఇరుక్కున్నారు. ఓ మహిళా భక్తురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై అత్యాచార కేసు నమోదైంది. ఇద్దరు మహిళా శిష్యురాళ్లు తనను బలవంతంగా లాక్కెళ్లి గదిలోకి నెట్టి స్వామీజీతో గడపాలంటూ బలవంతం చేసి గది తలుపులు మూసివేశారనీ, దీంతో స్వామీజీ తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని ఆ మహిళ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. ఫలితంగా ఆయనపై కేసు నమోదు చేశారు.
 
దేశంలో ఉన్న వివాదాస్పద స్వాజీల్లో దాతీ మహరాజ్ ఒకరు. దాతీ మహరాజ్‌తో పాటు ఆయన శిష్యులపై 25 ఏళ్ల మహిళ లైంగిక దాడి ఆరోపణలు చేశారు. పదేళ్లుగా దాతీ మహరాజ్‌ వద్ద తాను శిష్యరికం చేశానని, అయితే ఆయనతో పాటు ఇద్దరు శిష్యులు తనపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం తాను రాజస్థాన్‌లోని తన స్వస్థలానికి వెళ్లిపోయానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు.
 
ఇద్దరు మహిళా శిష్యురాళ్లు స్వామీజీ గదిలోకి తనను బలవంతంగా తీసుకెళ్లారనీ, అపుడు తాను తిరస్కరించగా ఇతర శిష్యురాళ్లూ ఆయనతో గడిపారంటూ తనను గదిలోకి నెట్టి తలుపులు వేశారని ఫిర్యాదులో వెల్లడించారు. స్వామీజీని, ఆయన సోదరులను అరెస్ట్‌ చేసి, రెండు ఆశ్రమాలను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో బాధితురాలు కోర్టును కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం