Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సెకండ్ వేవ్.. మహరాష్ట్రలో కొత్త రూల్స్.. 72 గంటల ముందే..?

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (10:47 IST)
దేశంలో కరోనా సెకండ్ వేవ్‌తో రాష్ట్రాలన్నీ అప్రమత్తం అయ్యాయి. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఢిల్లీలో కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇక దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో ప్రస్తుతానికి సెకండ్ వేవ్ ఎఫెక్ట్ లేకపోవడం కొంత ఊరటనిచ్చే అంశమే.
 
గుజరాత్‌తో పాటుగా అటు గోవాలో కూడా కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వచ్చే ప్రయాణికుల విషయంలో కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. కరోనా సెకండ్ వేవ్ ఉన్న రాష్ట్రాల విమానాల ద్వారా మహారాష్ట్ర చేరుకునే వ్యక్తులు 72 గంటల ముందుగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకొని ఉండాలి.
 
లేదంటే విమానాశ్రయంలోనే టెస్టులు నిర్వహిస్తారు. ఈ టెస్టుల్లో నెగెటివ్ వస్తే బయటకు పంపుతారు పాజిటివ్ వస్తే హోమ్ క్వారంటైన్ లేదా కోవిడ్ సెంటర్‌కు పంపిస్తారు. రైలు ప్రయాణికులను కూడా ఇదే విధంగా చెక్ చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లపై నిషేధం విధించే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు మహా సర్కార్ పేర్కొంది.
 
 
దేశంలో కరోనా సెకండ్ వేవ్‌తో రాష్ట్రాలన్నీ అప్రమత్తం అయ్యాయి. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఢిల్లీలో కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇక దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో ప్రస్తుతానికి సెకండ్ వేవ్ ఎఫెక్ట్ లేకపోవడం కొంత ఊరటనిచ్చే అంశమే.
 
గుజరాత్‌తో పాటుగా అటు గోవాలో కూడా కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వచ్చే ప్రయాణికుల విషయంలో కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లపై నిషేధం విధించే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు మహా సర్కార్ పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ ఉన్న రాష్ట్రాల విమానాల ద్వారా మహారాష్ట్ర చేరుకునే వ్యక్తులు 72 గంటల ముందుగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకొని ఉండాలి.
 
లేదంటే విమానాశ్రయంలోనే టెస్టులు నిర్వహిస్తారు. ఈ టెస్టుల్లో నెగెటివ్ వస్తే బయటకు పంపుతారు పాజిటివ్ వస్తే హోమ్ క్వారంటైన్ లేదా కోవిడ్ సెంటర్‌కు పంపిస్తారు. రైలు ప్రయాణికులను కూడా ఇదే విధంగా చెక్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments