Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 మంది నర్సింగ్‌ విద్యార్ధినులకు కరోనా

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (11:39 IST)
కర్నాటకలోని మంగళూర్‌ జిల్లా ఉల్లాల్‌ ప్రాంతంలో ఓ ప్రయివేట్‌ నర్సింగ్‌హోమ్‌లో 40 మంది నర్సింగ్‌ విద్యార్ధినులకు కరోనా సోకింది.

కేరళ నుంచి వచ్చిన 40 మంది నర్సింగ్‌ విద్యార్ధినులకు కరోనా అని తేలడంతో కళాశాలతోపాటు ఆసుపత్రిని కూడా మూసివేయాలని ఉల్లాస్‌ మున్సిపల్టీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

నర్సింగ్‌ కళాశాను ఉల్లాల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సందర్శించి దాన్ని సీజ్‌ చేశారు. ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments