Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 మంది నర్సింగ్‌ విద్యార్ధినులకు కరోనా

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (11:39 IST)
కర్నాటకలోని మంగళూర్‌ జిల్లా ఉల్లాల్‌ ప్రాంతంలో ఓ ప్రయివేట్‌ నర్సింగ్‌హోమ్‌లో 40 మంది నర్సింగ్‌ విద్యార్ధినులకు కరోనా సోకింది.

కేరళ నుంచి వచ్చిన 40 మంది నర్సింగ్‌ విద్యార్ధినులకు కరోనా అని తేలడంతో కళాశాలతోపాటు ఆసుపత్రిని కూడా మూసివేయాలని ఉల్లాస్‌ మున్సిపల్టీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

నర్సింగ్‌ కళాశాను ఉల్లాల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సందర్శించి దాన్ని సీజ్‌ చేశారు. ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments