Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో అత్యల్పంగా కరోనా కేసులు

ఢిల్లీలో అత్యల్పంగా కరోనా కేసులు
, మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:14 IST)
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజురోజుకూ తగ్గిపోతోంది. ఒకప్పుడు కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ఢిల్లీలో ఇప్పుడు అత్యల్పంగా కేసులు నమోదవుతున్నాయి.

గత 24 గంటల్లో ఢిల్లీలో 121 కరోనా కేసులు, మూడు మరణాలు సంభవించాయి. గత పది నెలల కాలంలో ఇంత తక్కువగా కేసులు, మరణాలు నమోదవ్వడం ఇదే మొదటిసారి.

మొత్తం 43,712 పరీక్షలు నిర్వహించగా 121 కేసులు నమోదయ్యాయి. ఇందులోనూ కేవలం 32 మందిని మాత్రమే హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. ఇంత తక్కువ సంఖ్యలో ఒక్కరోజులో హాస్పిటల్‌లో చేరిన వారి సంఖ్య కూడా గత పదినెలల్లో ఇదే మొదటిసారి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుచానూరులో త్వ‌ర‌లో ఆన్‌లైన్‌ వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం ప్రారంభం