Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం.. శుద్ధీకరణ పేరుతో అరగుండు (వీడియో)

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. అసలే అత్యాచారానికి గురై కుంగిపోయిన బాధితురాలికి శుద్ధీకరణ పేరుతో అరగుండు గీయించి.. గ్రామ బహిష్కరణ చేశారు.

Webdunia
మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (15:00 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. అసలే అత్యాచారానికి గురై కుంగిపోయిన బాధితురాలికి శుద్ధీకరణ పేరుతో అరగుండు గీయించి.. గ్రామ బహిష్కరణ చేశారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ పెద్దలు తీర్పునిచ్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోను పరిశీలిస్తే, 
 
ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలోని కవర్ధా జిల్లాలో ఓ 13 యేళ్ళ వయసున్న బాలికపై అర్జున్ యాదవ్ అనే కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ విషయం గ్రామ పెద్దల దృష్టికి వెళ్లింది. దీంతో బాధితురాలిని పంచాయితీకి పిలిపించి... శుద్ధీక‌ర‌ణ పేరుతో పంచాయ‌తీ పెద్దలు అర‌గుండు గీయించారు. 
 
అంతేనా, ఆ బాలికతో ఎవ్వరూ మాట్లాడవద్దని, ఆమె గ్రామ ప్రజలకు దూరంగా ఉండాలని బహిష్కరించారు. కానీ, ఆమెపై అత్యాచారం చేసిన అర్జున్ యాదవ్‌కు మాత్రం ఎలాంటి శిక్ష విధించకపోగా, గ్రామంలో స్వేచ్ఛగా తిరిగేలా తీర్పునిచ్చారు. 
 
ఈ విషయం జిల్లా పోలీసులకు తెలియడంత నిందితుడు అర్జున్ యాదవ్‌ను అరెస్టు చేశారు. ఆ బాలికను బహిష్కరించని పంచాయతీ సభ్యులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments