Webdunia - Bharat's app for daily news and videos

Install App

విఘ్నాలు తొలగిపోవాలని కొరఢా దెబ్బలుతిన్న ముఖ్యమంత్రి!

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (12:34 IST)
విఘ్నాలు తొలగిపోవాలని ఓ ముఖ్యమంత్రి ఏకంగా కొరఢా దెబ్బలు తిన్నారు. ఆ సీఎం ఎవరో కాదు.. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్. దీపావళి వేడుకల్లో భాగంగా భాగంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కొరఢాతొ చేతిపై కొట్టించుకున్నారు. ఇలా చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయని గ్రామస్థులు చెప్పడంతో ఆయన ఏమాత్రం ఆలోచన చేయకుండా కొరఢా దెబ్బలు తిన్నారు. 
 
దీపావళి వేడుకల్లో భాగంగా, ఆయన సోమవారం జజంగిరి పర్యటనకు వెళ్లారు. దుర్గ్ జిల్లాలో ఉన్న జజంగిరి గ్రామంలో గోవర్థన్ పూజ నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గౌరీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. 
 
ఆ తర్వాత జరిగే తంతులో భాగంగా మిగతా భక్తులలాగే ముఖ్యమంత్రి కూడా కొరఢా దెబ్బలు తిన్నారు. దీనివల్ల శుభం కలుగుతుందని స్థానికుల నమ్మకం. ఈ నమ్మకాన్ని, ఆచారాన్ని సీఎం బాఘెల్ కూడా పాటించారు. ప్రతి యేటా దీపావళి పండుగ తర్వాత ఈ గోవర్థన్ పూజను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments