Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు రూ.1221 కోట్లు

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (19:03 IST)
ఆంధ్రప్రదేశ్‌తో పాటు అన్ని రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఏపీలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.948.35 కోట్ల నిధులు విడుదల చేసింది కేంద్రం. 15వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామాల్లో తాగునీరు సరఫరా, పారిశుద్ధ్యం, పరిశుభ్రత అభివృధ్ది కోసం నిధులను విడుదల చేసినట్టు కేంద్ర సర్కార్‌ పేర్కొంది.
 
భారత్‌లోని అన్ని రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.. గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.15,705.65 కోట్లు రిలీజ్‌ చేసింది. ఇందులో బీహార్‌కు రూ.1,921 కోట్లు, తమిళనాడుకు రూ. 1,380.50 కోట్లు, తెలంగాణకు రూ.273 కోట్లు విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments