Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వైఎస్ఆర్ పింఛను కానుక .. అవ్వాతాతల వేడుక

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (18:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛను కానుక పంపిణీ పథకం మొదలైంది. ఇది అవ్వాతాతలకు వేడుకగా వైకాపా శ్రేణులు జరుపుకుంటున్నాయి. ఆగస్టు 2022 నాటికి మొత్తం 62.70 లక్షల మందికి పింఛను రూపంలో రూ.1594.66 కోట్ల రూపాయలను పంపిణీ చేశారు. ముఖ్యంగా, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతియేటా ఆగస్టు నెలల్లో ఇచ్చిన పింఛను వివరాలను పరిశీలిస్తే, 
 
గత 2019 ఆగస్టులో రూ.1248 కోట్లు, 2020 ఆగస్టులో రూ.1416 కోట్లు, 2021 ఆగస్టులో రూ.1355 కోట్లు, 2022లో రూ.1595 కోట్లు చొప్పున పంపిణీ చేశారు. వైఎస్ఆర్ పింఛను కానుక పథకం కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం నుంచి ప్రారంభమైంది. 
 
ఇందుకోసం ప్రభుత్వం రూ.1594.66 కోట్లను గ్రామ వార్డు సచివాలయాలకు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ మొత్తాన్ని సచివాలయ సిబ్బంది, వలంటీర్లు బ్యాంకుల నుంచి డబ్బును డ్రా చేసి ఐదు రోజుల్లో పంపిణీ చేయాలని అధికారులు గడువు విధించారు. దీంతో గురువారం తెల్లవారుజాము నుంచే ఈ పింఛను పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభద్రతా భావంలో సల్మాన్ ఖాన్ ... భద్రత రెట్టింపు - బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనం దిగుమతి!!

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments