Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ నేత చిదంబరం, కార్తీ చిదంబరం నివాసాల్లో సీబీఐ సోదాలు

Webdunia
మంగళవారం, 17 మే 2022 (10:32 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలకు దిగింది. చిదంబరం నివాసాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో సీబీఐ అధికారులు మంగళవారం ఉదయం దాడులు ప్రారంభించారు. ముఖ్యంగా, చిదంబరంకు చెందిన ఏడు ప్రాంతాల్లో ఈ సోదాలు సాగుతున్నాయి. 
 
కార్తీ చిదంబరంపై నమోదైన కేసుల్లో భాగంగానే ఢిల్లీ, ముంబై, చెన్నై, శివగంగైతో పాటు ఏడు చోట్ల ఈ తనిఖీలు సాగుతున్నాయి. 2010-2014 మధ్యకాలంలో కార్తీ చిదంబరం విదేశాలకు అక్రమంగా నగదు తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కార్తీ చిదంబరంపై సీబీఐ ఇటీవల కేసును కూడా నమోదు చేసింది. అయితే, సీబీఐ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments