Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త దుబాయ్‌లో వున్నాడని చెప్పింది.. అలా లొంగదీసుకుని..

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (10:32 IST)
హనీట్రాప్‌లో పడిన ఓ యువ పారిశ్రామిక వేత్త ఎట్టకేలకు బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు పుట్టేనహళ్లి రాణా పోలీసులు మెహర్ అనే యువతితో కలిపి నలుగురిపై కేసు నమోదు చేశారు. టెలిగ్రామ్ ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తన భర్త దుబాయ్‌లో వున్నారని.. తాను లైంగిక తృప్తి కోసం సరైన భాగస్వామి కోసం చూస్తున్నానని తెలిపింది. దీన్ని నమ్మిన ఆ యువకుడిని ఆ మహిళ లొంగదీసుకుంది. 
 
ఈ క్రమంలో ఆమెను కలిశాడు. అయితే ఇద్దరూ ఒంటరిగా వున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి అతడిని బెదిరించారు. ఆమెను పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేశారు. వారి బెదిరింపులకు బిత్తరపోయిన ఆ యువకుడు వారి నుంచి తప్పించుకుని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం