Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త దుబాయ్‌లో వున్నాడని చెప్పింది.. అలా లొంగదీసుకుని..

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (10:32 IST)
హనీట్రాప్‌లో పడిన ఓ యువ పారిశ్రామిక వేత్త ఎట్టకేలకు బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు పుట్టేనహళ్లి రాణా పోలీసులు మెహర్ అనే యువతితో కలిపి నలుగురిపై కేసు నమోదు చేశారు. టెలిగ్రామ్ ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తన భర్త దుబాయ్‌లో వున్నారని.. తాను లైంగిక తృప్తి కోసం సరైన భాగస్వామి కోసం చూస్తున్నానని తెలిపింది. దీన్ని నమ్మిన ఆ యువకుడిని ఆ మహిళ లొంగదీసుకుంది. 
 
ఈ క్రమంలో ఆమెను కలిశాడు. అయితే ఇద్దరూ ఒంటరిగా వున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి అతడిని బెదిరించారు. ఆమెను పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేశారు. వారి బెదిరింపులకు బిత్తరపోయిన ఆ యువకుడు వారి నుంచి తప్పించుకుని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

Nagarjuna : జియో హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష

లెక్కలో 150 మంది కార్మికులు, కానీ సెట్లో 50 మందే : చిన్న నిర్మాతల బాధలు

ఆర్మీ కుటుంబాల నేపథ్యంగా మురళీ మోహన్ తో సుప్రీమ్ వారియర్స్ ప్రారంభం

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం