Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ జోడో యాత్ర : రాహుల్ గాంధీపై కేసు నమోదు

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (09:41 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. ఆయన గత కొన్న రోజులుగా భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర తమిళనాడు రాష్ట్రంలోని కన్నియాకుమారి నుంచి ప్రారంభమై కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని తెలంగాణాలో కొనసాగుతోంది. అయితే, రాహుల్ గాంధీ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. 
 
పాదయాత్రలో "కేజీఎఫ్-2" చిత్రంలోని పాటలను వినియోగించారంటూ రాహుల్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. 'కేజీఎఫ్-2' పాటలపై హక్కులను కలిగివున్న బెంగుళూరుకు చెందిన ఎమ్మార్టీ మ్యూజిక్ అనే మ్యూజిక్ ఫ్లాట్‌ఫాం పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో రాహుల్ గాంధీ, జైరాం రమేష్, సుప్రియా శ్రీనటేలపై కాపీరైట్ ఉల్లంఘనల చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ చిత్రంలోని హిందీ వెర్షన్ పాటలపై హక్కులను సొంతం చేసుకునందుకు తాము భారీ మొత్తంలో చెల్లించామని, అయితే, కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అనుమతి లేకుడా ఈ పాటలను వాడుకుంటున్నారని, తమ పాటల బ్యాక్‌గ్రౌండ్‌తో వీడియోలు రూపొందిస్తున్నారంటూ ఎమ్మార్టీ మ్యూజిక్ కంపెనీ చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments