Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాదిలో కూడా బీయస్పీ పార్టీ పాగా వేసింది

మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రీయ పార్టీగా కొనసాగుతోంది. అలాంటి పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో, అలాగే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలైంది. అయినప్పటికీ తాజాగా ఈ పార్టీ దక్షణాదిలో కూడా తమ పార్టీ జెండా ఎగురవేయాలని చ

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (21:53 IST)
మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రీయ పార్టీగా కొనసాగుతోంది. అలాంటి పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో, అలాగే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలైంది. అయినప్పటికీ తాజాగా ఈ పార్టీ దక్షణాదిలో కూడా తమ పార్టీ జెండా ఎగురవేయాలని చూస్తోంది. ఆ దిశగా తొలి అడుగు వేసింది. 
 
అందులోనూ నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటకలో జరిగిన ఎలక్షన్‌లో బీఎస్పీ తరపున గెలుపొందిన కొల్లేగల ఎమ్మెల్యే ఎన్. మహేష్ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో తొలిసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. కర్ణాటకలో 23 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసారు. అందులో బీఎస్పీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఉండటం గమనార్హం. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేక పార్టీలన్ని ఐక్యతా రాగాన్ని పాడుతున్నాయి. రాబోయే 2019 ఎన్నికలలో బీఎస్పీ పార్టీ దక్షణాదిలో కూడా తమదైన ముద్ర వేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments