Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే.. లొంగిపోయాడా? అరెస్ట్ చేశారా?

Webdunia
గురువారం, 9 జులై 2020 (12:24 IST)
ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబేను మధ్యప్రదేశ్ పోలీసులు ఉజ్జయినిలో అదుపులోకి తీసుకున్నారు. వారం రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న వికాస్‌ను పోలీసులే అరెస్ట్ చేశారా? లేకుంటే పోలీసులకు లొంగిపోయాడా అనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. 
 
కానీ వికాస్ దుబే ఉజ్జయిని మహాకాళి ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది వద్దకు వెళ్లి.. తానే వికాస్ దూబేనని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఆయన్ను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
 
పోలీసుల వర్షన్ మాత్రం మరోలా ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయంలో మాస్కుతో తిరుగుతున్న వికాస్ దూబేను అక్కడే ఉన్న ఓ వ్యక్తి గుర్తించి.. పోలీసులకు కాల్ చేసి చెప్పాడని తెలిపారు. అప్పటికే అనుమానం వచ్చిన ఆలయ సెక్యూరిటీ కూడా వికాస్‌ను ప్రశ్నించగా.. తప్పుడు ఐడీ కార్డు చూపించారని చెప్పారు. అనంతరం పోలీసులు ఆలయం వద్దకు చేరుకొని వికాస్ దుబేను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. 
 
ఐతే వికాస్ దుబే కావాలనే లొంగిపోయాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తన గ్యాంగ్‌లోని ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో.. వికాస్ దుబేలో ఏర్పడిన భయమే ఆయన పోలీసులకు చిక్కేందుకు కారణమైందని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments