Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 ఏళ్ల బాలుడు రైలు ప్రమాదాన్ని అడ్డుకున్నాడు.. ఎలా?

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (10:34 IST)
12 ఏళ్ల బాలుడు రైలు ప్రమాదాన్ని అడ్డుకున్నాడు. ఢిల్లీలోని మాల్డా జిల్లాలో పెను రైలు ప్రమాదం ఓ బాలుడి చర్య వల్ల తప్పింది. తాను వేసుకున్న ఎరుపు చొక్కాను ఊపి రైలును ఆ బాలుడు ఆపడం ద్వారా పట్టాలు డామేజ్ కావడంతో ఏర్పడాల్సిన భారీ రైలు ప్రమాదం తప్పింది. లోకో పైలట్ ముర్సలిన్ సేఖ్ ​​సిగ్నల్ అందుకొని వెంటనే ఎమర్జెన్సీ బ్రేకు వేసి రైలును సకాలంలో ఆపాడు.
 
ఈ సంఘటన గత గురువారం భాలుకా రోడ్డు యార్డు సమీపంలో జరిగింది. మాల్డాలోని 12 ఏళ్ల బాలుడు తన ఎర్ర చొక్కాను ఊపుతూ, వేగంగా వెళ్తున్న ప్యాసింజర్ రైలు లోకో-పైలట్‌ను వర్షంతో దెబ్బతిన్న భాగాన్ని దాటకుండా రైలును ఆపేలా ధైర్యం చేసుకున్నాడు. వర్షం ధాటికి మట్టి, గులకరాళ్లు కొట్టుకుపోయిన చోట పట్టాలు పాడైపోయాయి.
 
వలస కూలీ కొడుకు ముర్సలిన్ సేఖ్ ​​అనే బాలుడు కూడా రైల్వే సిబ్బందితో యార్డ్‌లో ఉన్నాడు. రైలు పట్టాల కింద వర్షం కారణంగా దెబ్బతిన్న భాగాన్ని గమనించిన బాలుడు ఆ సమయంలో తెలివిగా వ్యవహరించి అప్రమత్తం చేశాడు. దీంతో రైలు ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments