Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 ఏళ్ల బాలుడు రైలు ప్రమాదాన్ని అడ్డుకున్నాడు.. ఎలా?

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (10:34 IST)
12 ఏళ్ల బాలుడు రైలు ప్రమాదాన్ని అడ్డుకున్నాడు. ఢిల్లీలోని మాల్డా జిల్లాలో పెను రైలు ప్రమాదం ఓ బాలుడి చర్య వల్ల తప్పింది. తాను వేసుకున్న ఎరుపు చొక్కాను ఊపి రైలును ఆ బాలుడు ఆపడం ద్వారా పట్టాలు డామేజ్ కావడంతో ఏర్పడాల్సిన భారీ రైలు ప్రమాదం తప్పింది. లోకో పైలట్ ముర్సలిన్ సేఖ్ ​​సిగ్నల్ అందుకొని వెంటనే ఎమర్జెన్సీ బ్రేకు వేసి రైలును సకాలంలో ఆపాడు.
 
ఈ సంఘటన గత గురువారం భాలుకా రోడ్డు యార్డు సమీపంలో జరిగింది. మాల్డాలోని 12 ఏళ్ల బాలుడు తన ఎర్ర చొక్కాను ఊపుతూ, వేగంగా వెళ్తున్న ప్యాసింజర్ రైలు లోకో-పైలట్‌ను వర్షంతో దెబ్బతిన్న భాగాన్ని దాటకుండా రైలును ఆపేలా ధైర్యం చేసుకున్నాడు. వర్షం ధాటికి మట్టి, గులకరాళ్లు కొట్టుకుపోయిన చోట పట్టాలు పాడైపోయాయి.
 
వలస కూలీ కొడుకు ముర్సలిన్ సేఖ్ ​​అనే బాలుడు కూడా రైల్వే సిబ్బందితో యార్డ్‌లో ఉన్నాడు. రైలు పట్టాల కింద వర్షం కారణంగా దెబ్బతిన్న భాగాన్ని గమనించిన బాలుడు ఆ సమయంలో తెలివిగా వ్యవహరించి అప్రమత్తం చేశాడు. దీంతో రైలు ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments