Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో బోనాల ఉత్సవాలు.. అమ్మవారికి కిషన్ రెడ్డి పట్టువస్త్రాలు

Webdunia
బుధవారం, 14 జులై 2021 (12:21 IST)
దేశ రాజధాని ఢిల్లీలో బోనాల ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇక్కడి తెలంగాణ భవన్‌లో రెండు రోజుల పాటు లాల్‌ దర్వాజా సింహవాహిని దేవాలయం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. 
 
టీఆర్‌ఎస్‌ ఎంపీ బండా ప్రకాశ్‌ మంగళవారం ఈ ఉత్సవాలకు హాజరై ఫోటో ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. లాల్‌ దర్వాజా సింహవాహిని దేవాలయం కమిటీ  ప్రతి ఏడాది ఢిల్లీలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. 
 
తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల పండుగను సీఎం కేసీఆర్‌ అధికారిక పండుగగా గుర్తించారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్‌ అన్నారు. బుధవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments