Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో బోనాల ఉత్సవాలు.. అమ్మవారికి కిషన్ రెడ్డి పట్టువస్త్రాలు

Webdunia
బుధవారం, 14 జులై 2021 (12:21 IST)
దేశ రాజధాని ఢిల్లీలో బోనాల ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇక్కడి తెలంగాణ భవన్‌లో రెండు రోజుల పాటు లాల్‌ దర్వాజా సింహవాహిని దేవాలయం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. 
 
టీఆర్‌ఎస్‌ ఎంపీ బండా ప్రకాశ్‌ మంగళవారం ఈ ఉత్సవాలకు హాజరై ఫోటో ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. లాల్‌ దర్వాజా సింహవాహిని దేవాలయం కమిటీ  ప్రతి ఏడాది ఢిల్లీలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. 
 
తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల పండుగను సీఎం కేసీఆర్‌ అధికారిక పండుగగా గుర్తించారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్‌ అన్నారు. బుధవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments