Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు సరిగ్గా ఉన్నారా? డబ్బులు చేతికందగానే మరో మగవాడి మీద పడుతున్నారు...

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (16:06 IST)
బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్న అంశం మీటూ ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగంగా అనేక నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వెల్లడిస్తున్నారు.
 
ఇలా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ ఉద్యమంపై బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు సరిగ్గా ఉన్నారా... డబ్బులు చేతికందగానే మరో మగవాడి మీద పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. 
 
మీటూ ఉద్యమంపై ఆయన మాట్లాడుతూ, 'అవును లైంగిక వేధింపులు జరిగాయనే విషయాన్ని నేను కూడా ఒప్పుకుంటాను. ఇది మగవాని స్వభావం. మరి మహిళలు సరిగ్గానే ఉన్నారా..? ఈ ఉద్యమాన్ని వారు తప్పుగా వాడుకోవడం లేదా..? దీన్ని అడ్డం పట్టుకుని వారు ఒక్కో పురుషుని దగ్గర నుంచి రూ.2 నుంచి 4 లక్షలు వసూలు చేస్తున్నారు. అలా డబ్బు చేతికి రాగానే మరో మగవాడి మీద పడుతున్నారు. ఈ ఉద్యమం పురుషుల జీవితాన్ని నాశనం చేస్తుంది' అంటూ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం