మహిళలు సరిగ్గా ఉన్నారా? డబ్బులు చేతికందగానే మరో మగవాడి మీద పడుతున్నారు...

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (16:06 IST)
బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్న అంశం మీటూ ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగంగా అనేక నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వెల్లడిస్తున్నారు.
 
ఇలా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ ఉద్యమంపై బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు సరిగ్గా ఉన్నారా... డబ్బులు చేతికందగానే మరో మగవాడి మీద పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. 
 
మీటూ ఉద్యమంపై ఆయన మాట్లాడుతూ, 'అవును లైంగిక వేధింపులు జరిగాయనే విషయాన్ని నేను కూడా ఒప్పుకుంటాను. ఇది మగవాని స్వభావం. మరి మహిళలు సరిగ్గానే ఉన్నారా..? ఈ ఉద్యమాన్ని వారు తప్పుగా వాడుకోవడం లేదా..? దీన్ని అడ్డం పట్టుకుని వారు ఒక్కో పురుషుని దగ్గర నుంచి రూ.2 నుంచి 4 లక్షలు వసూలు చేస్తున్నారు. అలా డబ్బు చేతికి రాగానే మరో మగవాడి మీద పడుతున్నారు. ఈ ఉద్యమం పురుషుల జీవితాన్ని నాశనం చేస్తుంది' అంటూ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం