Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సరే.. నా ఫ్రెండ్‌తోనూ సంబంధం పెట్టుకో... నో చెప్పిన మహిళను చంపేసిన వాచ్‌మెన్

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (15:45 IST)
ఆ మహిళతో అప్పటికే అతను వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో తన స్నేహితుడుతో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ వేధించాడు. అందుకు ఆ మహిళ అంగీకరించలేదు. దీంతో అత్యంత కిరాతకంగా ఆ మహిళను చంపేశాడో వాచ్‌మెన్.
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్‌లో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, బిజ్నూర్ ప్రాంతానికి చెందిన సుశీల్(40) వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈయన వివేక్ విహార్ ఏరియాలో ఖాళీగా ఉండే ఓ ఇంటికి కాపలా కాస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉండే 42 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత తన స్నేహితుడు సుశీల్‌తో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. అందుకు ఆ మహిళ అంగీకరించలేదు.
 
దీంతో ఈనెల ఆరో తేదీన ఇంటి ముందు నుంచి వెళుతున్న మహిళను లోపలికి పిలిచి... తమ కోరిక తీర్చమని బలవంత చేశారు. అందుకు ఆమె ససేమిరా అనడంతో ఆమెపై దాడి చేసి గొంతు పిసికి చంపేశారు. ఆమె శవాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. మహిళ మృతదేహన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments