Webdunia - Bharat's app for daily news and videos

Install App

15మందిని పొట్టనబెట్టుకున్న మదపుటేనుగు.. కాల్చి చంపేయాలని ఉత్తర్వులు..

బీహార్‌ రాష్ట్రంలో 25 ఏళ్ల ఏనుగు 15 మందిని చంపడంతో.. ఆ ఏనుగు కాల్చి చంపాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏనుగు తల్లి నుంచి విడిపోవడంతో మదపుటేనుగు 15 మందిని హతమార్చింది. జార్ఖండ్ అటవీ ప్ర

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (11:00 IST)
బీహార్‌ రాష్ట్రంలో 25 ఏళ్ల ఏనుగు 15 మందిని చంపడంతో.. ఆ ఏనుగు కాల్చి చంపాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏనుగు తల్లి నుంచి విడిపోవడంతో మదపుటేనుగు 15 మందిని హతమార్చింది. జార్ఖండ్ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న 11 మంది ఈ ఏనుగు చేతిలో బలైపోయారు. 
 
ఈ ఏనుగును పట్టేందుకు అటవీ శాఖాధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. దీంతో ఆ ఏనుగును కాల్చి చంపేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏనుగును కాల్చి చంపేయాలని ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments