Webdunia - Bharat's app for daily news and videos

Install App

15మందిని పొట్టనబెట్టుకున్న మదపుటేనుగు.. కాల్చి చంపేయాలని ఉత్తర్వులు..

బీహార్‌ రాష్ట్రంలో 25 ఏళ్ల ఏనుగు 15 మందిని చంపడంతో.. ఆ ఏనుగు కాల్చి చంపాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏనుగు తల్లి నుంచి విడిపోవడంతో మదపుటేనుగు 15 మందిని హతమార్చింది. జార్ఖండ్ అటవీ ప్ర

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (11:00 IST)
బీహార్‌ రాష్ట్రంలో 25 ఏళ్ల ఏనుగు 15 మందిని చంపడంతో.. ఆ ఏనుగు కాల్చి చంపాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏనుగు తల్లి నుంచి విడిపోవడంతో మదపుటేనుగు 15 మందిని హతమార్చింది. జార్ఖండ్ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న 11 మంది ఈ ఏనుగు చేతిలో బలైపోయారు. 
 
ఈ ఏనుగును పట్టేందుకు అటవీ శాఖాధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. దీంతో ఆ ఏనుగును కాల్చి చంపేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏనుగును కాల్చి చంపేయాలని ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments