Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు మగబిడ్డ పుట్టలేదనీ భార్యపై కిరోసిన్ పోసి...

భార్యకు మగబిడ్డ పుట్టలేదన్న కోపంతో ఓ భర్త కసాయిలా మారాడు. కట్టుకున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవదహనం చేశాడు. ఈ దారుణం బెంగుళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
బుధవారం, 4 ఏప్రియల్ 2018 (09:49 IST)
భార్యకు మగబిడ్డ పుట్టలేదన్న కోపంతో ఓ భర్త కసాయిలా మారాడు. కట్టుకున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవదహనం చేశాడు. ఈ దారుణం బెంగుళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగళూరులోని కొప్పాగేటు ప్రాంతానికి చెందిన శశికుమార్, వీణలకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. తన భార్యకు మగపిల్లాడు పుట్టలేదనే కోపంతో భర్త శశికుమార్ భార్య వీణను వేధిస్తూ వచ్చాడు. రెండో ఆడబిడ్డ పుట్టాక భార్యతో భర్త ప్రతీరోజూ గొడవ పడుతున్నాడు. 
 
ఈ క్రమంలో రాత్రివేళ భార్య వీణపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవంగా దహనం చేశాడు. ఈ ఘటనపై వీణ తల్లిదండ్రుల ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యను చంపిన భర్త శశికుమార్‌ను అరెస్టు చేసి ప్రశ్నించడంతో అతను భార్యను హతమార్చినట్లు అంగీకరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments