Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

సెల్వి
బుధవారం, 9 ఏప్రియల్ 2025 (13:23 IST)
దేశంలో పలు ప్రాంతాల్లో మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో కేక్ కొనేందుకు వెళ్లిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. 
 
కర్ణాటకలోని కొప్పల్ జిల్లా కరడకిలో మహ్మద్ కుట్టి బేకరీ నడుపుతున్నాడు. ఆ ప్రాంతానికి చెందిన 6 ఏళ్ల బాలిక తరచుగా కేకులు కొనడానికి బేకరీకి వస్తుంది. ఆ అమ్మాయితో మాట్లాడటం అలవాటు చేసుకున్న మహ్మద్ కుట్టి, కేక్ కొనడానికి వచ్చిన తర్వాత, చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరించాడు.
 
దీంతో ఆ బాలిక భయపడినప్పటికీ, ధైర్యం చేసుకుని ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు మహమ్మద్ కుట్టి బేకరీని ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాలిక తల్లిదండ్రుల నుండి ఫిర్యాదును స్వీకరించి, దాని ఆధారంగా, పోక్సో చట్టం కింద మహమ్మద్ కుట్టిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG: పవన్ కళ్యాణ్ పుట్టినరోజున దే కాల్ హిమ్ ఓజీ. నుంచి కొత్త అప్ డేట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం