Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం.. నిందితుడి ఎన్‌కౌంటర్

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (11:56 IST)
అస్సోంలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. బాలికను అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా ఎన్‌కౌంటర్ చేశారు.
 
అస్సోంలో బికి అలీ అనే యువకుడు తన నలుగురు స్నేహితులతో కలిసి గరియాన్‌లోని ఓ హోటల్‌లో ఓ మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత నిందితులందరూ పారిపోయారు. దీంతో ఆ బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పాన్ బజార్ పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 
పోలీసుల దర్యాప్తులో నిందితుడిని గుర్తించి బికి అలీని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులపై దాడి చేసిన నిందితుడు వారి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. నిందితుడు జరిపిన దాడిలో ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments