Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ చేతికి జీ-20 అధ్యక్ష బాధ్యతలు.. అరుదైన గౌరవం

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (19:19 IST)
G-20 India
జీ-20 అధ్యక్ష బాధ్యతలు భారత్ చేతికి వచ్చాయి. ఇండోనేషియాలో జరిగిన జీ-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్‌కు బదిలీ చేయడం జరిగింది. తద్వారా భారత్‌కు మరో ఘనత దక్కినట్లైంది. ఫలితంగా డిసెంబర్ 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తుంది. 
 
ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖమంత్రి జైశంకర్ మాట్లాడుతూ... భారత్ జీ-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం బాధ్యతగా భావిస్తున్నామని.. తీవ్రవాదం, నల్లధనం కట్టడిపై భారత్ స్పష్టతతో వుందని చెప్పుకొచ్చారు. 
 
ప్రపంచ ఆర్థిక అభివృద్ధి సవాళ్లను పరిష్కరించేందుకు జీ-20  సాయపడుతుందని తెలిపారు. 2023 సెప్టెంబర్‌లో జరిగే జీ20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments