Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకేతో వైఎస్ షర్మిలా రెడ్డి భేటీ

సెల్వి
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (14:45 IST)
YS Sharmila met DK Shivakumar
ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి బుధవారం కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను బెంగళూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య రాజకీయ చర్చ సాగినట్లు తెలుస్తోంది.

అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టాల్సిన ర్యాలీలు, సభల నిర్వహణపై వైఎస్ షర్మిల డీకేకు వివరించారు. ఈ సందర్భంగా పోల్ మేనేజ్‌మెంట్ విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై డీకే షర్మిలకు దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది.

ఇప్పటికే ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశాయి. అలాగే పలు నియోజక వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిల డీకేను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments