Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకేతో వైఎస్ షర్మిలా రెడ్డి భేటీ

సెల్వి
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (14:45 IST)
YS Sharmila met DK Shivakumar
ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి బుధవారం కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను బెంగళూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య రాజకీయ చర్చ సాగినట్లు తెలుస్తోంది.

అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టాల్సిన ర్యాలీలు, సభల నిర్వహణపై వైఎస్ షర్మిల డీకేకు వివరించారు. ఈ సందర్భంగా పోల్ మేనేజ్‌మెంట్ విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై డీకే షర్మిలకు దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది.

ఇప్పటికే ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశాయి. అలాగే పలు నియోజక వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిల డీకేను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments