Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సార్వత్రిక సమరం : మరికొందరు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

Advertiesment
congress flag
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకేసారి జరుగనున్నాయి. మే 13వ తేదీన జరిగే ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమతమ అభ్యర్థులను ప్రటించాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం దశలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరికొందరు అభ్యర్థులతో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో ఆరుగురు లోక్‌సభ, 12 మంది అసెంబ్లీ అభ్యర్థులు కూడా ఉన్నారు. తాజాగా వెల్లడించిన అభ్యర్థుల జాబితాలో పేర్కొన్న అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే...
 
లోక్‍‌సభ అభ్యర్థులు... 
విశాఖపట్టణం - పలుసు సత్యనారాయణ రెడ్డి
అనకాపల్లి - వేగి వెంకటేశ్
ఏలూరు - కావూరి లావణ్య
నరసరావుపేట - గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ 
నెల్లూరు - కొప్పుల రాజు
తిరుపతి ఎస్సీ - డాక్టర్ చింతా మోహన్ 
 
అసెంబ్లీ అభ్యర్థులు..
టెక్కిలి - కిల్లి కృపారాణి
భీమిలి - అద్దాల వెంకట వర్మరాజు
విశాఖపట్టణం సౌత్ - వాసుపల్లి సంతోశ్
గాజువాక - లక్కరాజు రామారావు
అరకు లోయ ఎస్టీ - శెట్టి గంగాధర స్వామి
నర్సీపట్నం - రూతల శ్రీరామమూర్తి 
గోపాలపురం ఎస్సీ - సోడదాసి మార్టిన్ లూథర్
యర్రగొండపాలె ఎస్సీ - డాక్టర్ బూదల అజితారావు 
పర్చూరు - నల్లగొర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి
సంతనూతలపాడు ఎస్సీ - పాలపర్తి విజేశ్ రాజ్
గంగాధర నెల్లూరు ఎస్సీ - డి. రమేశ్ బాబు
పూతలపట్టు ఎస్సీ - ఎంఎస్ బాబు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ ఫలితాలు?