Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 25న హైదరాబాదుకు అమిత్ షా..

సెల్వి
సోమవారం, 22 ఏప్రియల్ 2024 (12:20 IST)
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 25న జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు, పార్లమెంటు సభ్యుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ తదితరులు హాజరవుతారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌ రెడ్డి తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆయన వరంగల్‌తో పాటు రెండు, మూడు చోట్ల ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలో పార్టీపరంగా నిర్వహిస్తున్న ప్రచారం, ప్రజలకు చేరువయ్యేందుకు అమలు చేస్తున్న కార్యాచరణ, పోలింగ్ బూత్ స్థాయిలో జరుగుతున్న కృషి, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలను ముఖ్య నేతలతో సమీక్షిస్తారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments