ఏప్రిల్ 25న హైదరాబాదుకు అమిత్ షా..

సెల్వి
సోమవారం, 22 ఏప్రియల్ 2024 (12:20 IST)
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 25న జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు, పార్లమెంటు సభ్యుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ తదితరులు హాజరవుతారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌ రెడ్డి తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆయన వరంగల్‌తో పాటు రెండు, మూడు చోట్ల ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలో పార్టీపరంగా నిర్వహిస్తున్న ప్రచారం, ప్రజలకు చేరువయ్యేందుకు అమలు చేస్తున్న కార్యాచరణ, పోలింగ్ బూత్ స్థాయిలో జరుగుతున్న కృషి, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలను ముఖ్య నేతలతో సమీక్షిస్తారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments