Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తు కాగితాలు సేకరించి జీవించే మహిళపై సామూహిక అత్యాచారం

సెల్వి
సోమవారం, 22 ఏప్రియల్ 2024 (11:49 IST)
చిత్తు కాగితాలు సేకరించి జీవిస్తున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు మృతి చెందింది. సోమవారం మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఇద్దరు యువకులు బాధితురాలితో మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం వారిద్దరూ బైక్‌పై కూకట్‌పల్లి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
 
మూసాపేట వై జంక్షన్ సమీపంలోని వాణిజ్య సముదాయం వద్ద ఆదివారం ఉదయం ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం పక్కనే చిత్తు కాగితాలతో కూడిన సంచి ఉంది. 
 
మృతదేహంపై బట్టలు చిరిగి వుండటంతో పాటు రక్తస్రావం కావడంతో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. 
 
ఘటనాస్థలికి సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు బాధితురాలితో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments